Warangal DTO | వరంగల్ జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో పని చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ శోభన్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డీటీవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనాభాను తక్కువ చేయడం మూలంగా ఇట్టి సర్వే పూర్తిగా తప్పుడు గణాంకాలని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్ర�
రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేపింది. రేవంత్ వ్యక్తిగత ఎజెండా, కక్షసాధింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వాన
IAS Officers Transfers | తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి అండగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ సర్కారు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన సైనిక్ స్కూల్ను హైదరాబాద్కు తరలించాలని
TRESA | రాష్ట్రంలోని రెవెన్యూ విభాగం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గొర్రెల కాపరులకు సబ్సీడీపై అందజేస్తున్న గొర్రెలపై గొర్రెల కాపరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చేరు
ప్రసూతి మహిళలకు ప్రభుత్వం అందించే సేవలు మరింత విస్తరిస్తున్నాయి. తాజాగా వైద్యశాలలకు కాన్పు కోసం వచ్చే వారికి ప్రత్యేక గదులతో ప్రశాంతంగా ఉండేందుకు భవనాలు (బర్త్ వెయిటింగ్ రూం) నిర్మిస్తుంది. ప్రైవేట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడ�
సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న సహకార సంఘ భవన సముదాయ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మంగళవారం ఆమె భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ క�
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరం గా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులాలలో మరింత వెనుకబడిన కులం ఆరె కటికలది.లంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 15-20 లక్షల మంది ఆరె కటికలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.
కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చెవిటివారిగా పుడుతారు. చెవిలో శబ్దాన్ని గ్రహించి దానిని మెదడుకు తీసుకెళ్లే ‘కాక్లియా’ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వారికి శబ్దాలేవీ వినిపించవు.