తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలు మేడిపండును తలపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఒప్పందాల విషయంలో ఇది రుజువు కాగా, తాజాగా మరొకటి వెలుగుచూసింది. డిజిటల్ వ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వంలో కొత్త చిచ్చుపెట్టినట్టు రాష్ట్ర బ్యూరోక్రాట్ల మధ్య చర్చ జరుగుతున్నది. స్పెషల్ సీఎస్ హోదాలో ముఖ్యనేతకు సన్నిహితంగా మెదిలే ఓ సీనియర్ బ్యూరోక్రాట్ సొం
పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీకి తెరలేపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవి ఎంతవరకు వాస్త
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2020 జూలై 13న టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ (ప్రాథమిక అనుమతులు) జారీచేసిన ప్రాజెక్ట్కు కొత్తగా ఎంవోయూ చేసుకోవడం ఎక్కడైనా జరుగుతుందా? ఇలా చేసుకోవడం సాధ్యమేనా? అంటే తెలంగాణలో మాత్రం స
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజ
KCR | గ్లోబల్ సమ్మిట్లో హైలెట్ అయిన కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సాక్షిగా కొనియాడిన దువ్వూరికేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంత ప్రయత్నించినా.. ఆయన ఏర్పాటుచేసిన ‘తెలంగాణ రైజింగ్�
Global Summit | ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది?’ అని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండోరోజూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో వాటిని యథావిధిగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేశారు. సమ్మిట్లో బలవంతంగా కూర్చున్న విద్యార్థులు చేసేద�
రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేద�
‘సార్ క్షమించండి. భోజనం లేదు అయిపోయింది. ఓ గంటపాటు వెయిట్ చేస్తే మళ్లీ భోజనం ఏర్పా టు చేస్తాం.. ప్లీజ్ కైండ్ బీ సీటెడ్' అంటూ గ్లోబల్ సమ్మిట్లో చెప్పిన సిబ్బంది మాటలు విని విస్తుపోవడం ప్రతినిధులు, ఇత�
హైదరాబాద్ కేవలం ఒక రాష్ర్టానికి రాజధాని మాత్రమే కాదని, దేశ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభం అని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ.. ఐటీహ�
రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులపాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం తెలి
హైదరాబాద్లో వచ్చేనెల 8, 9న నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆదివారం ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీతోపాటు హెచ్ఐసీ�