మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన పోలింగ్లో 46.80 శాతం జరిగింది. పోలింగ్ కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో అ�
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమకే ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇప్పటికే తెలంగాణను సాధించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రాష్ట�
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపి ణీ కేంద్రం నుంచి నియోజకవర్గంలోన
నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భద్రతా పరంగా సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోకి నాలుగు జిల్లాలు వస్తాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మ�
ఒకరు ఆరడుగుల బుల్లెట్టు.. మరొకరు ఏకే47! ఇద్దరూ కలిస్తే బీఆర్ఎస్ డబుల్ బ్యారెల్ గన్. రెండు నెలలుగా మంత్రులు హరీశ్, కేటీఆర్.. తమదైన దూకుడును ప్రదర్శించారు. సభలు, రోడ్షోలతో ఎన్నికల ప్రచారాన్ని వేరే లెవ�
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ఐదు న�
పోలింగ్ స్టేషన్లకు చుట్టూ 200 మీటర్ల దూరం వరకు గుంపులు గుంపులుగా ఉండవద్దని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు నగ�
Voter Slip | ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పుల�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని సీఈవో వికాస్రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైన వేళ కారు టాప్గేర్లో దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేస
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్