బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అంశం ైక్లెమాక్స్కు చేరింది. రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్ వ�
కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు �
Alumni reunion | సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 2004-2005వ విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేనం ఘనంగా జరిగింది.
కరువు ప్రాంతమైన బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటలను వెంటనే గోదావరి జలాలతో నింపి రైతాంగని ఆదుకోవాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు చేశారు.
ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథ రెడ్డి సేవలు మరువలేనివని ప్రస్తుత అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.
దేశంలో ఒకే కులవృత్తి చేస్తున్న ఏకైక కులం రజక కులస్తులు మాత్రమేనని, కాని భిన్న రిజర్వేషన్లు ఉండటం వల్ల అసమానతలు తలెత్తుతున్నాయని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దాపురం కుమారస్వ
నాచారం డివిజన్ లోని భూగర్భ డ్రైనేజీలు, మంచినీటి సమస్యలపై జలమండలి మేనేజర్ సిరాజ్తో వార్డు కార్యాలయంలో ఆదివారం నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సింగారం గ్రామంలో ఎర్రజెండా ఎగిరినప్పుడు అంతయ్యకు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్యా నాయక్ అన్నారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని..అందుకు ప్రభుత్వ అధికారులు, పార్టీలకతీతంగా నాయకులు, భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి సభ్యులు కోరారు.
Medak church | ఆదివారం కావడంతో మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.