‘సార్.. దేశాలా కేసీఆర్ పాహిజే’(మరాఠీ).. దీని అర్థం దేశానికి కేసీఆర్ కావాలి అని. ఈ మాటలు అన్నది మహారాష్ట్రవాసి సురేశ్. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలుకా నేరంగల్ గ్రామానికి చెందిన సురేశ్ నిజామాబాద్ జిల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకొనేందుకే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు నిర్ణయించిందని బీమా రంగ ఉద్యోగులు ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శనివారం ఢిల్లీలో ధర
మోదీ పాలనతో విసిగిపోయిన దేశప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలని కోరుకొంటున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ధర్మారం, నంద�
జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయాన్ని కేంద్రం కొల్లగొడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నదని మండ
జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. జీఎస్టీతోపాటు 19 శాతం జీడీపీలోనూ వృద్ధి సాధించి పట్టణాలు, గ్రామాలను కూడా సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో న�
తమ పూర్వీకులైన నిజాంరాజుల పేర్లను వాడుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిమనుమడు హిమాయత్ అలీ మిర్జా కేంద్ర ఎన్నికల సంఘానికి �
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ ర�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జార్ఖండ్ పర్యటన విజయవంతమైంది. శుక్రవారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివాసీ గిరిజన పోరాటయోధుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ముఖ్యమం�
సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల పాఠశాలల్లో ‘మన ఊరు-మన చెట్టు’ అంశంపై నిర్వహించిన కథల పోటీలకు విద్యార్థులు పోటెత్తారు. ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొని కార�
మత రాజకీయాలు చేస్తూ ప్రజాపాలనను పట్టించుకోని మోదీ సర్కారును గద్దె దింపాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. శుక్రవారం నల్లగ�
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్నగర్లోని మక్దూం భవన్లో జరిగిన సీపీఐ ప్రజాసంఘాల ముఖ్యనాయకుల సమావేశ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కు నుంచి కొన్ని జింకలు రోడ్డెక్కాయి. గురువారం అర్ధరాత్రి సత్తుపల్లి డిగ్రీ కళాశాల సమీపం నుంచి జింకలు రోడ్డుపై పరుగెత్తాయి. ఈ జింకలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా�
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఎస్3వీ మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని మె�