ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో శనివారం మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. 130 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ పథకాలపై వేసిన రంగవల్లులు ఆకట్టుకొన్నాయి. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేద�
వేలిముద్ర, కనుపాపతో రికార్డుల రూపకల్పన అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం ఆదా వివరాల సేకరణలో దేశానికే ఆదర్శంగా నిలుద్దాం రైతుల కోసం మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మా పథకాలు ప్రజల కళ్ల ముందున్నయ్�
పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఎనిమిదేండ్ల బాలుడు బయ్యారం మార్చి 5: సాధారణంగా పిల్లలు వినకపోతే పోలీసులకు పట్టిస్తామంటూ తల్లిదండ్రులు భయపెడుతుంటారు. కానీ, ఓ ఎనిమిదేండ్ల బాలుడు తనను మాస్టారు కొ�
మొక్కు తీర్చుకొని వస్తుండగా ఆటో-డీసీఎం వాహనం ఢీ ములుగు జిల్లాలో దుర్ఘటన మంగపేట/ములుగు రూరల్, మార్చి 5 : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కు తీర్చుకొని ఇంటికి బయలుదేరిన వారి ఆటో ను డీసీఎం వా
ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీకి చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు ఢిల్లీలోని తెలంగాణభవన్లో భోజన సదుపాయం, వసతి కల్పిస్తున్నారు.
గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జార్ఖండ్కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆ రా
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగ
‘సార్.. దేశాలా కేసీఆర్ పాహిజే’(మరాఠీ).. దీని అర్థం దేశానికి కేసీఆర్ కావాలి అని. ఈ మాటలు అన్నది మహారాష్ట్రవాసి సురేశ్. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలుకా నేరంగల్ గ్రామానికి చెందిన సురేశ్ నిజామాబాద్ జిల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకొనేందుకే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు నిర్ణయించిందని బీమా రంగ ఉద్యోగులు ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శనివారం ఢిల్లీలో ధర
మోదీ పాలనతో విసిగిపోయిన దేశప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలని కోరుకొంటున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ధర్మారం, నంద�
జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయాన్ని కేంద్రం కొల్లగొడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నదని మండ
జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. జీఎస్టీతోపాటు 19 శాతం జీడీపీలోనూ వృద్ధి సాధించి పట్టణాలు, గ్రామాలను కూడా సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో న�