రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.50 వేల లోపు రుణాలన్నింటినీ
ఈ ఏడాది 138 కోట్లు అధికం హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.1,410 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ శాఖకు రూ.1,271 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.138 కోట్లు అదనంగా ప్రతిపాది
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశ�
రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువ. వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు, సొంత స్థలం ఉన్నవార�
బొగ్గు గని దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు చికుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే ఆరా తీశారు. శిథిలాల కింద చికుకున్న వార�
పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల ఐక్యవేదికల నాయకులు గత గురువారం జగిత్యాల జిల్లా ముత్యంపల్లి నుంచి ప్ర�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ డిజిటల్ హుండీ విరాళం కోసం కెనరా బ్యాంకు క్యూఆర్ కోడ్ను రూపొందించింది. ఆన్లైన్ సేవ టికెట్, ఇతర డిజిటల్ విరాళాలు అందజేసే భక్తుల కోసం ప్రత్యేకమైన వెబ్సైట్ రూ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీ రకం మిర్చి ధర రికార్డు స్థాయిలో నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్కు చెందిన బీ రాజేశ్వర్రావు.. మార్కెట్కు 40 బస్తాలు తీసుకురా�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నుంచి మంగళవారం దాకా మూడు రోజులపాటు టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమాలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా ప్రార
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకా 3 రోజులే. మహిళా సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అని ఆనందంగా చెప్తున్నా.