పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీని రైతులు అడ్డుకోగా ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ బీజేపీ నానా యాగీ చేసింది. వాస్తవానికి రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీయే అదంతా చేసిందని ఆధారాలతో సహా అనేక మీడియా సం�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో మాజీ ఎంపీ జితేందర్రెడ్డితో పాటు ఆయన పీఏ రాజుకు, మరికొందరికి సైబరాబాద్ పోలీసులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కుట్ర కేసులో ప్రధాన నింది�
తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో అసలైన డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్తో నకిలీ ఐడీలు సృష్టించిన కేసును నార్త్జోన్ టాస్క్ఫోర్స్, సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఛేదించారు. మెడికల్ కౌన్సిల్లో పనిచేస�
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. గురువారం రీజినల్ మేనేజర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తకువ ఆదాయం వస్తున్
రాష్ట్రంలో కందులు, శనగల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ రాష్ట్రవ్యాప్తంగా 103 కేంద్రాలను ఏర్పాటుచేసి వీటిని సేకరిస్తున్నది. గురువారం వరకు రూ.7 కోట్ల విలువైన 1,119 �
ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. తాను ఇంట్లో జారిపడిన కారణంగా ఎడమభుజం పైన ఎముక
సాధారణ జలుబు, దగ్గు ఉంటేనే.. పక్కనున్నవాళ్లు పారిపోయిన పరిస్థితుల్లో సైతం.. ప్రాణాలను హరించే కరోనా రోగులకు చికిత్సనందించడానికి ప్రభుత్వ దవాఖానల్లోని 50 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కృషి�
అలీయావర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీ రీజినల్ సెంటర్.. బధిరుల జీవితాల్లో వెలుగు నింపుతున్న దవాఖాన ఇది. 35 ఏండ్లుగా లక్షల మందికి సేవలు అందిస్తున్నది, మరెంతో మంద�
రాష్ట్ర అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకోండి కేంద్ర అర్థ గణాంకశాఖే అభినందించింది ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత�
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ మారింది. మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించటంతో అధికారులు మార్పులు చేశారు. జేఈఈ మొదటి సెషన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ ట
సినీ నటుడు మోహన్బాబు నాయీబ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన నాయీబ్రాహ్మణ సంఘం సమ�
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉపయోగించి, అతి తక్కువ వ్యయంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్య�