ప్రధాని మొదలు కేంద్రమంత్రుల దాకా ప్రతి ఒక్కరూ డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట మాటలు చెప్పారే కానీ, తెలంగాణకు నయా పైసా అదన పు సాయం చేయలేదు. ఇక్కడ మా సర్కారు ఉంటేనే నిధులి స్తాం, అప్పటిదాకా ఈ రాష్ర్టాన్ని పట్�
Minister Yerrabelli|ష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
Minister Srinivas goud| తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్ష కనబరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Election campaign|మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్న మతోన్మాద శక్తులను మునుగోడు ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్,
Joinings|ఆర్ఎస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు.
Minister Prashanth reddy|తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా మునుగోడు ప్రజలను
Munugode campaign| నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా రాజగోపాల్ రెడ్డిచేసినట్లు అబద్ధం ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్రెడ్డి అమ్మకానికి పెట్టాడా? ఎన్నికల్లో వారు చూపించిన అపార అభిమానాన్ని అచ్చంగా కాసులకు అమ్ముకొన్నాడా? తనకు రాజకీయంగా కనీ పెంచిన నల్లగొండ ప్రజల ఆదరణను కాంట్రాక్టుల క�
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ మునుగోడు ఉపఎన్నిక తెచ్చిందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. గత వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. లైఫ్ సైన్సెస్తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలకు ఈ పెట్టుబడులు వచ్చాయి.
గొర్రెల పంపిణీ పథకం నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకొన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.