సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నగరంలో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎజెండాను ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు వివరించి వారిలో చైతన్యం తీసుకువస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
కంటి సమస్యను తేలికగా తీసుకోవద్దని, ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కళ్లను పరీక్షించుకుని సురక్షితంగా కాపాడుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ఖమ్మంలో అశేష ప్రజానికం మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
అవాస్తవాలు మాట్లాడుతున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఆ రాష్ట్రాల సీఎం లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ�