ఇంటర్నెట్ వినియోగం రోజువారీ జీవితంలో భాగమవడంతో ఆన్లైన్ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-మెయిల్స్ సహా సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ బ్యాకింగ్ ఖాతాల యూజర్నేమ్లు, పాస్వర్డ్లను బ్ర
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేస్తూ రూపొందించిన ఓ బుక్లెట్ సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ�
పథకాలు అందుతున్నయా? ఫోన్లో లబ్ధిదారులను ఆరా తీసిన సుంకె రవిశంకర్ గంగాధర, ఫిబ్రవరి 28: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రజలకు స్వయంగా ఫోన్ చేసి ప�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు గుర్తింపు.. దేశంలోనే మొదటిది కేంద్ర అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి చంద్రప్రకాశ్ గోయల్ ప్రశంస నల్లమలలో కేంద్ర అటవీశాఖ అధికారుల బృందం పర్యటన అచ్చంపేట/హైదరాబాద్, ఫి
రూ.1.05 కోట్లు ఇస్తామని ప్రకటన గార్ల, ఫిబ్రవరి 27: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రవాస భారతీయులు, రాంపురం గ్రామానికి చెందిన డాక్టర్ పులి గోపాల్రెడ్డి, ప్రమీ�
రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో క్యాన్సర్ రోగులకు అవసరమైన కీమో, రేడియోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఐదు రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్, రాష్ట�