మనస్తాపంతో బాధితురాలి బలవన్మరణం సూసైడ్ నోట్లో నలుగురి పేర్లు నెల్లికుదురు, ఫిబ్రవరి 23: నలుగురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. నాలుగు రోజులపాటు
మోసపోయిన లింగపేట వాసులు చందుర్తి, ఫిబ్రవరి 23: తక్కువ ధరకు బంగారం వస్తున్నదన్న ఆశతో ఆంధ్రాకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మోసపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో ఆలస్యంగా వెలుగుచూసిం
మొత్తం ఐదు కేసులు నమోదు పోలీస్ పికెట్ ఏర్పాటు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కర్మన్ఘాట్లో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంలో మొత్తం ఐదు కేసులు నమోద
వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలు వేగంగా జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోగా ఎంపికలు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్ర�
బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలోకి.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘మిషన్ ఢిల్లీ’ షురూ అయ్యిందన
వచ్చే నెల 3 నుంచి మహా పాదయాత్ర ముత్యంపేట్ నుంచి నిజామాబాద్ దాకా మీడియాతో రైతు వేదిక నాయకుల వెల్లడి మెట్పల్లి, ఫిబ్రవరి 21: ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు మరోసారి ఉద్యమించేందు�
యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత వెల్లడి యాదాద్రి, ఫిబ్రవరి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను యాథావిధిగా నిర్వహి�
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి రామగుండం వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి రాజీవ్ రహదారిని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేయాలి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోర�
హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవె�
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రగతి భవన్లో సీ�
ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కొత్త మార్గదర్శకాలపై ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తీవ్ర అభ్యం�
కస్టమ్ మిల్లింగ్ రైస్లో సగం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని ఆంక్షలు లేదంటే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్సీఐ అధికారుల బెదిరింపులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మిల్లర్లు సాధ్యం కాదని ముందే చెప్పిన రాష్ట్�
15 వేలకంటే ఎక్కువ బేసిక్ ఉన్నవారికే వచ్చే నెల సీబీటీ సమావేశంలో నిర్ణయం 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) త్వరలో వేతన జీవులకు శుభవా