దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 27 హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ట్రిపుల్ ఐటీ) ఏడాది కాలపరిమితితో ల్యా�
మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి బీజేపీ దిగజారిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకన�
ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు మొక్కలు నాటి, శాంతికపోతాలను ఎగురవేసిన పార్టీ శ్రేణులు సంక్షేమ ప్రదాత.., తెలంగాణ జాతిపిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిండు నూ
తొలి విడత 9,123 పాఠశాలలు ఎంపిక కలెక్టర్లకు జాబితా పంపిన పాఠశాల విద్యాశాఖ 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చ�
తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు కిషన్రెడ్డీ.. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఏమంటావ్? రైతు క్షేమం కోసం ఆరాటపడే ఏకైక నేత కేసీఆర్ 21న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులకు శంకుస్థాపన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్ర
మహిళా దినోత్సవం రోజున పంపిణీ హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 35 వేల మహిళా స్వయం సహాయక సం ఘాల సభ్యులు పది లక్షలకుపైగా రుణాలు పొందారు. మహిళా సంఘాలను బలోపేతంచేయడంలో భాగం గా రాష్ట్ర ప్రభుత్
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్కమిటీ సమావేశం కాను�
కేసీఆర్20లక్షల స్కాలర్షిప్ ఇచ్చిండు విమాన టికెట్, వీసా ఖర్చులూ సర్కారువే సీఎం సారుకు రుణపడి ఉంటాం.. ‘విద్యానిధి’ లబ్ధిదారు తల్లి మాట ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చదువంటే ఆ విద్యార్థికి �
పలిమెల, ఫిబ్రవరి 16 : బైక్పై వెళ్తున్న ఇద్దరిని అడవిపంది ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన పీటర్, పంకెన గ్రామానికి చెందిన దుర్�
భద్రాచలం, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్ర గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామావఝల రవికుమార్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ సంఘం వ్యవస్థాపక అధ�
అడిగినవారిని అదిలించటం.. ప్రశ్నించినవారిని బెదిరించటం.. ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధించటం.. నాడూ.. నేడూ.. ఏనాడైనా ఇదే బీజేపీ నైజం. ఎదురు తిరిగేవాళ్లను లొంగదీసుకొనేందుకు ఆ పార్టీ, ప్రభుత్వం ఎంతటి అధికార దుర్వ�
కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణ బిల్లును ఏ కోణంలో చూసినా.. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకొని, వాటి హక్కులను కాలరాసి, విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే దిశగా సంకేతాలు విస్పష్టంగానే కనిపిస
బొంకరా బొంకరా మల్లిగా అంటే.. మా ఊరి మిరియాలు తాటికాయలంత అన్నాడట! ఈ సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘కరెంట్' షాక్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గరినుంచి.. కేంద్ర వ