ఏది అడిగినా పదేపదే అవమానాలే ఎనిమిదేండ్లలో పైసా ఇవ్వని కేంద్రం విభజన సమస్యలపై 17న చర్చలు 9 అంశాలతో మొదట ఎజెండా ప్రకటన గంటలలోనే కీలకాంశాల తొలగింపు సమస్యలు పరిష్కారం కావొద్దన్నదే కేంద్రం వైఖరా? బీజేపీ ప్రభు�
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖకు చెందిన చిట
ఈ ఏడాది చివరి కల్లా పూర్తిచేయాలి సంప్రదాయ కరెంటు అందనిచోట సౌర విద్యుత్తు అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరి నాటికి అన్ని గిరిజన ఆవాసాలు, వ్యవసాయ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ముగ్గురు అధికారులతో సబ్కమిటీని ఏర్పాటు చేసిం�
తెలుగు ప్రజలను అవమానించిన ప్రధాని మోదీ : బీవీ రాఘవులు టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకొనే అర్హత బీజేపీకి లేదు: తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: కేంద్ర ప్రభుత్వ విద్యుత్త�
తెలంగాణపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం..’ అని గతంలో సీఎం కేసీఆర్ చేసిన సాహసోపేత ప్రకటనను రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశా
కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయం అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పూర్వ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ ధ్వజం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీమారంగంలో కామధేనువు లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ �
ఏ పనికైనా సమర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంలో చెప్పిన సామెత ఇది. అసమర్థులను, అవినీతి నేపథ్యం ఉన్నవారిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే.. కుటిల బుద్ధినే ప్రదర్శిస్తారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్
స్పెషల్ టాస్క్ఫోర్స్తో ఆకస్మిక తనిఖీలు చేసి మంత్రి ఫుడ్టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభంలో మంత్రి హరీశ్రావు వెల్లడి హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కల్తీచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మం�
పనితీరు, పురోగతిలో దేశంలో మూడో స్థానం లోక్సభలో మరోసారి స్పష్టం చేసిన కేంద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసా�
తెలంగాణ, ఏపీకి ముసాయిదా అందజేసిన కేఆర్ఎంబీ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రొటోకాల్ ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధం �
నేటినుంచి పునఃప్రతిష్ఠాపనోత్సవాలు.. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ ఆలయంగా గుర్తింపు సిద్దిపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం పున�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫో