స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడే మొక్క నాటారు. రాష్ట్రంలో 12,751 గ్రామాల
కారు చెట్టుకు ఢీకొనడంతో ఘటన జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 10 : మరికొద్ది గంటల్లో పెండ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మహబూబ్నగర్ జిల్లా నక్కల బండతండా సమ�
5 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన పూడూర్ మేడ్చల్, ఫిబ్రవరి 10: ఫాంహౌస్ నిర్మాణ అనుమతి కోసం ఓ సర్పంచ్ రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు తీసుకొంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీ
హుస్నాబాద్, ఫిబ్రవరి 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్రిజిస్ట్రార్ పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తప్పుడు ధ్రువపత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడ్డాడనే ఫిర్య�
పార్లమెంటరీ విధానాన్ని మోదీ దిగజార్చడం దుర్మార్గం: కేకే ఆగ్రహం రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్రలను తిప్పికొట్టాలి: నామా ఢిల్లీలో ఎంపీల నిరసన ప్రదర్శన హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పార్ల�
పెండింగ్లో ఉన్నవి పరిష్కారం.. కొత్తవారికి మంజూరు 40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లను అందజేస్తామని పురపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ, �
సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల విభజన జరిగిందని, సుఖ ప్రసవం కాలేదని ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ రాజ్యాంగ ద్రోహి అని, తెలంగాణ ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మాడని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ తెలంగాణ పాలిట రాబందులా, మోసకారిగా మారాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణపై ఎంత కక్ష ఉన్నదో పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని మంత్రి శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంటులో ఏ ఎంపీ ప్రశ్నించకపోయినప్పటికీ, ఆంధప్రదే�
ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడిన ఆ ప్రాథమిక పాఠశాలలో నేడు 925 మంది చదువుకుంటున్నారు. ఏ సర్కారు బడిలో లేని విధంగా ఎల్కేజీ, యూకేజీ తరగతులను కొనసాగిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు తెచ్చిన బృహత్తర పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. కోట్లమంది పేదలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసిపోయినట్టేనని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని చెప్పారు.