హైదరాబాద్లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప�
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో విద్యపై 10 శాతం ఖర్చుచేస్తున్నామని చెప్పారు.
త్వరలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసొసియేషన్ (టీఎస్టీసీఈఏ) ఆదివారం ప్రకటించింది.
బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సాఘించింది. 2014-15లో 12వ స్థానంలో ఉండగా 2020-21లో ఏకంగా నాలుగో స్థానానికి చేరింది. గతంలో 44.40 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020-21లో 1.02 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది.
రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు కేంద్రం రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రోడ్లు అద్దంలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.