Minister Niranjan Reddy | జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో మందిరంలో రెండు పడక
రాష్ట్రానికి, దేశానికి ఎన్నటికైనా సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాలొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మం�
సంక్రాంతి నాటికి డబుల్బెడ్రూం ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. వచ్చే జనవరి 15 నాటికి ఇండ్ల నిర్మాణాలు, మౌలిక వసతులను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చ�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాస్పోర్టు సేవాకేంద్రాల్లో శనివారం 3200 దరఖాస్తులను పరిశీలించినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని ఐదు పాస్పోర్టు సేవాకేంద్రాల
మల్టీజెట్ ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆ సంస్థ ఎండీ టేకుల ముక్తిరాజ్, భాస్కర్ను సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు.
భారత రాజ్యాంగ 73వ దినోత్సవం సందర్భంగా కరీంనగరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్,
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు తొమ్మిది చెరువుల్లో 2022-23 సంవత్సరానికి గాను 48లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు.