Srinivas Gowd | మహబూబ్నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెలలోనే కళాశాలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. డి�
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ చేపట్టాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్ పోటీలకు రిఫరీగా సాయి శ్రీనివాస్యాదవ్ ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు మహారాష్ట్రలో జరుగనున్న జాతీయ స్థాయి 55వ సీనియర్ ఖోఖో టోర్నీలో శ్రీనివాస్ రిఫరీగా వ్యవహరిస�
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణపనులు రికార్డుస్థాయిల్లో పూర్తవుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న అనేక కార్యక్రమాల వల్ల కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.