తెలంగాణ నల్లబంగారంగా ప్రతిసిద్ధికెక్కిన సింగరేణిని ప్రైవేటీకరించటంలేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కో బొగ్గుబ్లాకును క్రమక్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుత�
దేశం పతనం దిశగా పరుగులుతీస్తుంటే, ప్రశ్నించాల్సిన పాత్రికేయం మౌనంగా ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మీడియా మోదీయాగా మారిందన్న �
ప్రతి మాటలో సీఎం కేసీఆర్పై విషం చిమ్మడం తప్ప తెలంగాణకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోయామనే అక్కసుతోనే మోదీ మాట్లాడుతున్నారని �
రామగుండంలో శనివారం నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ సభ అట్టర్ ప్లాప్ అయింది. జనం లేక పలు గ్యాలరీలు వెలవెలబోయాయి. హడావిడిగా నింపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. బీజేపీ నాయకులు జన సమీకరణ కోసం ప్రయత్నం చేసినా
వచ్చే ఏడాది జనవరి 8 నుంచి హైదరాబాద్లో నిర్వహించే ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్లీనరీకి హాజరు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావును టీయూడబ్ల్యూజే నేతలు ఆహ్వానించారు. అంబేదర్ వర్సిటీలో
దళితుల కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి మరే ఇతర రాష్ర్టాల్లో కూడా జరుగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దళిత సంఘాల ఆధ్వర్�
మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రానీ పేర్కొన్నారు.
తెలంగాణ గురుకుల విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం మై నార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పా�
తెలంగాణలో పంటల సాగు విధానం ఎంతో బాగున్నదని విదేశీ ప్రతినిధుల బృందం సభ్యులు కితాబిచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 12 దేశాలకు చెందిన 21 మంది ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డ