యూజీసీ నిబంధనల ప్రకారమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడుతామని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వర్సిటీల్లో నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క�
హైదరాబాద్ వేదికగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ), ఇస్రో ఆధ్వర్యంలో పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
తానెక్కడా రాజ్భవన్ను డీ గ్రేడ్ చేసేలా మాట్లాడలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం స్పందించనని వెల్లడించారు.
యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడకు చెందిన హారిక ఎంబీబీఎస్ సీటు సాధించ�
దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�