దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�
మునుగోడులో ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన లెంకలపల్లి ఆవాస గ్రామం సరంపేటకు మహర్దశ పట్టింది. ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధాని మోదీకి నిరసన సెగ తాకాల్సిన అవసరం ఉన్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు.
రిజర్వేషన్ల పెంపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లపై మరోసారి చర్చ సాగుతున్నది.
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమ భరత్కుమార్ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల కార్యాచరణకు పూనుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని �
ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్చేసి, వారి నగ్న చిత్రాలను తీసి వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
2018 తర్వాత రాష్ట్రంలో ఐదు సీట్లకు ఉప ఎన్నికలు.అందులో మూడు టీఆర్ఎస్వే.. ! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 సీట్లకు బైపోల్స్. మూడింటికి మూడు టీఆర్ఎస్వే... హ్యాట్రిక్!! ఈ హ్యాట్రిక్ పరంపర మున్ముందు కొనసాగనుంది.
ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే కోటి రూపాయలతో దొరికింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడై కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
మునుగోడు ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని మరోసారి ఈ విజయం ద్వారా రుజువైంది. వారు సీఎం కేసీఆర్పై, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు వందశాతం ప్రయత్నం చేస్తా.