ముషీరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించనున్న మొదటి మంత్రివర్గ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.
శనివారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.