Minister Satyavati Rathod | సీఎం కేసీఆర్(CM KCR) పాలనలో దళిత,గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల గురుకులాలు దేశానికి తలమానికంగా మారాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister
Minister Jagdish Reddy | రాష్ట్ర గవర్నర్ తమిళి సై పై మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdishreddy ఫైర్ అయ్యారు.
ఆమె గవర్నరా, బీజేపీ నాయకురాలా అంటూ మండి పడ్డారు. బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం అమె కెక్కడిదని ప్రశ్నించారు.
Corruption | ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ పాలన , అవినీతి(corruption) గురించి మాట్లాడడం అతిపెద్ద జోక్ అని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) పేర్కొన్నారు.
Minister Niranjan Reddy | రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన ఎల్కే అద్వానీ(LK Advani)ని రాష్ట్రపతి కాకుండా ఏం చేశావో యావత్ దేశానికి తెలుసని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy) ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi)
BRS | బీఆర్ఎస్(BRS) అంటే ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాత్రికి రాత్రి పుట్టిన పార్టీ కాదని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి(Mla Jeevan Reddy) అన్నారు.
BJP MP’s | కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ(BJP)కి చెందిన నలుగురు ఎంపీలు అధనంగా రాష్ట్రానికి నాలుగు పైసలు కూడా తీసుకురాలేదని ప్రణాళిక సంఘం (Planning board) ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)పేర్కొన్నారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta ) శ్రీ లక్ష్మినరసింహస్వామి(Laxmi narasimha swamy) వారి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి(Darsanm) వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
Minister Talasani | అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) అన్నారు.
CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(CPR) విధానాన్ని నేర్చుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితులను కాపాడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు(Minister Harish rao) కోరారు.
Green India Challenge | ఎంపీ సంతోష్ కుమార్(MP Santhosh kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్(Green India Challenge) లో భాగంగా హైదరాబాద్ శిల్పారామం లో న్యూ ఢిల్లీ హై కమిషన్ ఆఫ్ ద కింగ్డమ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో(Mr. Thabang Linus Kholumo) మొక్కను నాటార
Ramappa Temple | ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం(Heritage Festival) సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండ(Hanumakonda )లోని హరిత హోటల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు(Ministers Errabelli Dayakar Rao ), సత్యవతి రాథోడ్(Satyavati Rathode) ఆ