నగరంలోని అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
TSPSC | తెలంగాణలో 2022 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ఏడాది కాగా, 2023 పరీక్షల సంవత్సరం. నిరుడు రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగా, ఆ తర్వాత అనతికాలంలో ఆయా ని
Mango Season | మామిడి సీజన్కు బాటసింగారం పండ్ల మార్కెట్ సిద్ధం అవుతోంది. ఇందుకనుగుణంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. మార్చి 1వ తేదీ నాటికి మార్కెట్లోకి పూర్తి స్థాయిలో మామిడి అందుబాటులోకి వస్తుం
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న ప్రియురాలు సైతం పురుగుల మందు సేవించింది.
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.