Minister Sabhita Indrareddy | చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా భోదిస్తు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabhita Indra reddy) అన్నారు.
Himansu Rao | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు(Himanshu Rao) బుధవారం ఉదయం నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి(Basar Saraswati) అమ్మవారిని స్నేహితులతో కలిసి దర్శించుకున్నార�
Fish Food Festival | వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్(Fish Food Festival ) ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.
Neera Cafe | ‘నీరాను రుచి చూశాం.. చాలా అద్భుతంగా ఉన్నది. నీరాను మార్కెటింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలతో కులవృత్తులకు పెద్దపీట వేశారు’ అని ఆంధ్రప్రదేశ్
Sanitation Drive | రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో బుధవారం నుంచి ఈ నెల 23 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తాని�
Minister Satyavati Rathode |
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేపడుతున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజనులకూ స్వర్ణ యుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అ�
Sanitation Drive | రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య(Special Sanitation Drive) పనులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Yadagiri Gutta | యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి ఆదాయం(Income) పెరుగుతుంది.
Minister Gangula | సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాలను నాణ్యాతా ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాక�
Satyavati Rathore | సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకుపోతున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Telangana Chief Secretary | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశాబ్ధి ఉత్�
Joginapally Santhosh Kumar | హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతోపాటు నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందుకు కృతజ్ఞతగా ప్రజా సంఘాలు, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నె�
సాగుకు పెట్టుబడి క ష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకం రైతుల్లో భరోసా నింపిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభ�