Heavy rains | నాగర్కర్నూల్ జిల్లాలో మన్ననూర్ చెక్ పోస్ట్ను(Mannanur Check Post) అధికారులు మూసివేశారు. అధిక వర్షపాతం కారణంగా ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైల�
Sarlasagar | వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళ సాగర్ గేట్స్(Sarlasagar) తెరుచుకున్నాయి. భారీ వర్షాల(Heavy rain) కారణంగా నీటి ఉధృతి పెరగడంతో ఆటోమేటిక్ సైఫన్ గేట్స్(Siphon gates ) ఓపెన్ అయ్యాయి. ప్రాజెక్టుకు మొత్తం 17 సైఫన్ గేట్స్ ఉంట�
Heavy Rains | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో(Heavy rain )జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నాగర్కర్నూల్(Nagarkurnool )జిల్లాలో ఓ వ్యక్తి వాగులోని నీటి ప్రవాహంలో కొట్టుకుపో�
Heavy Rains | భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా( Khammam ) ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు(Akeru vagu) ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు ఉధృతిని చూడడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.(Five persons drowned)
Kadem project | నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు (Kadem project) కువరద ఉధృతి(Heavy flood )పోటెత్తింది. దీంతో అధికారులు10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Heavy rain | సూర్యాపేట (Suryapet)) జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. కోదాడ పట్టణంలో(Kodada town) కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమ యమ య్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
Committed suicide | పెండ్లి ఇష్టం లేక ఓ వ్యక్తి రైలు(Train) కింద పడి ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Madigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్కు (Madigadda barrage) గోదావరి నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.
Uttam kumar reddy | నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. గందమళ్ల ప్రాజెక్టును(Gandamalla project) మంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister U
Spot admissions | ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో(OU engineering college) మిగిలిపోయిన సీట్లకు వచ్చే నెల 2వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ (Spot admissions) నిర్వహించను న్నట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Rangareddy | కంటికి రెప్పలా కాపాడి పెంచి పోషించిన తండ్రిపై డబ్బుల కోసం కిరాతకంగా దాడి చేసి హత్య (Murder)చేసిన కన్న కొడుకు, ఇద్దరు కూతుర్లకు యావజ్జీవ(Life sentence) కారాగార జైలుశిక్ష రూ.5వేల జరిమానా విధిసూ రంగారెడ్డి జిల్లా 8వ అ�
CM Revanth Reddy | యాదగిరిగుట్ట(Yadagirigutta) అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఆదేశాలిచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు(Yadagirigutta Temple Board) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో టూరిజం(Tourism) అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండి. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy | )అన్నారు. స్పీడ్పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ�
Adilabad | న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలుఆదిలాబాద్(Adilabad)జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన దాదాపు100 మంది రైతు�