Road accident | వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ సిటీ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కో�
ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు రైతుబీమా కొండంత అండగా నిలుస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉంటున్నారని పేర్కొన్�
వంద రోజులుగా మణిపూర్ మండుతున్నా మన స్టేషన్ మాస్టర్ ప్రధాన మంత్రి మోదీ పట్టించుకోవడంలేదని ప్రముఖ సినీనటుడు, రచయిత, సామాజిక ఉద్యమకారుడు ప్రకాశ్రాజ్ మండిపడ్డారు. మలం, కులం దేహానికి, దేశానికి ప్రమాదం అ
Prakash Raj | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల వైరంతో రగిలిపోతుంటే పార్లమెంటులో నాయకులు నువ్వా నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రక�
ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత�
Jagadish Reddy | రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగుతూనే ఉంది. ఉచిత విద్యుత్ రద్దు అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ పాలసీయేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన�
సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. దేశానికి స్వాతంత
రాష్ట్రంలో మరో రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువుదీరనున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్క్లో శుక్రవారం జపాన్కు చెందిన నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్, డై�
Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 4 సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేషించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి,
MLA Sanjay Kumar | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్( Mla Sanjay kumar ) వెల్లడించారు.
తెలంగాణ సిరుల‘వేణి’గా వెలుగొందుతున్న సింగరేణి మరో చరిత్ర సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,222 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,227 కోట్లతో పోలిస్తే ఇది 81 శ�
తెలంగాణలో కొల్లాపూర్ మామిడి పండ్లకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. కేవలం రాష్ట్రం వరకే కాకుండా విదేశాలకు సైతం కొల్లాపూర్ మామిడి క్రేజ్ పాకిపోయింది. ప్రభుత్వం తరుపున వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర