ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను జాతీయంగా నిర్వహించగా తెలంగాణ నుం�
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 5, 6న జరిగిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పార్వతీ బరాజ్ను విచారణ కమిటీ కమిషనర్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ శనివారం పరిశీలించారు.ఆయనతోపాటు బృ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం పరిశోధనలు శనివారం కూడా కొ
నిరుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీశాఖ, ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దాదాపు 415 కుటుంబాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సార్లప�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఎలాంటి అనుమతిలేకుండా వరి విత్తనాలను సంచుల్లో ప్యాక్ చేస్తుండగా శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. బీకే త�
కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవా�
ప్రభుత్వ, పైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి నుంచి ఆ పై చదివే ట్రాన్స్ జెండర్స్ ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్స్జెండర్స్ 2024-25’కి ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిగ్ వర్�
అనుమానాస్పదస్థితిలో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం ప్రశాంత్నగర్లో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే& సిద్ధిపేటకు చెందిన రంగాచారి (45) నిట్ కళాశాలలో మెటలర�
తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు
ఐదేండ్ల ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ కీలో తప్పులు చోటుచేసుకున్నాయి. ప్రాథమిక కీలో ఒక ప్రశ్నకు ఆన్సర్ను తప్పుగా ఇచ్చారు. ఓ అభ్యర్థి తనకిచ్చిన ప్రశ్నాపత్రంలో 108 ప్రశ్నకిచ్చిన ఆన్సర్న�