పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బిక్కుబిక్కుమంటూ పంట
ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మకత దాకి ఉంటుంది. వి ద్యార్థులు వారి ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు పాఠశాలలు, కళాశాలలు వేదికగా నిలుస్తాయి. ప్రజల కొత్త ఆలోచనల ద్వా రా ప్రాజెక్టుల రూపకల్పన, సృజనాత్మకతలను వె
Kumaram Bheem Statue | జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో గోండు వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరి�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
TS ICET 2023 | హనుమకొండ చౌరస్తా, జూన్ 29: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను �
Minister Talasani | నగరంలోని బేగంపేట ఓల్డ్ కస్టమ్ ప్రాంతంలో ముస్లిం గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి రూ.3 కోట్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani ) అన్నారు.
CM KCR | ఆషాడ మాసంలో బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహి�
Pocharam Srinivas Reddy | అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణలో ప్రగతి సాధ్యమైందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున 'తెలంగాణ అమరవీరుల సంస్మర�
Minister Gangula Kamalaker | అమరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమ�
ఎగజిమ్మిన తొలి రక్తపు చుక్క.. ఉద్యమానికి వేగుచుక్క.. నిలదీసిన మొదటి గొంతుక.. పోరాట స్ఫూర్తికి చైతన్య గీతిక. సిటీ కాలేజ్ ఆవరణలో.. ఆరు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఆకాంక్షకు బీజం పడింది. పాతబస్తీ వీధుల్లో ఊరేగిం�
MLA Sanjay Kumar | రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్(MLA Sanjay Kumar) తెలిపారు.
Minister Koppula Eshwar | మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్(KCR) అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.