Niranjan Reddy | అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయకుండా రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Warangal | కానిస్టేబుల్స్తో వెట్టిచాకిరి చేయిస్తూ కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్(Warangal )జిల్లాలోని నాలుగో బెటాలియన్(Fourth Battalion) వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు (Co
Suryapet | ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం సూర్యాపేట జిల్లా(Suryapet) కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన(Massive student rally) చేపట్టారు.
Nirmal | నిర్మల్ జిల్లా(Nirmal district) భైంసా ఎస్సీ హాస్టల్ బాలుర వసతి గృహం(SC hostel) నుంచి మంగళవారం ఉదయం నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం (Students missing) స్థానికంగా కలకలం రేపింది.
Padma Devender Reddy | అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని(Wet grain) ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డ�
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. కేరళలోని (Kerala) వయనాడ్(Wayanad) పార్లమెంట్ స్థానానికి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రేపు నామినేషన్ వేయనున్నారు.
RRR farmers | ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు(RRR farmers) ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో(Hyderabad) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని(Minister Komatireddy) అడ్డుకున్నారు.
BRS | ప్రాణాలను పణంగా పెట్టి అయినా అంబుజా సిమెంట్ పరిశ్రమను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశారు. రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు(Car), బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Two people died )చెందారు.
BC Intellectual Forum | జీవో 29(G.O.29) రద్దు కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఓ వైపు జీవో 29 రద్దు కోసం బీఆర్ఎస్ పోరాడుతుండగా మరో వైపు బీసీ సంఘాలు కూడా ఈ విషయంపై ఉద్యమిస్తున్నాయి. తాజాగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు(BC Intellectual Forum)
Gandhi Hospital | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కనీసం రోగులకు( Patients) గుక్కెడు మంచి నీళ్లు(Drinking water) కూడా దొరకడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కరెంట్, తాగు, సాగు న�