Central Election Commission | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నది.
TIPRA Motha | త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకున్నది. ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ నేతృత్వంలోని తిప్ర మోతా పార్టీ (TMP) కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ‘గ్రేటర్ తిప్రలాండ్’ రాష్ట్ర
నమ్మిన వారికి సీఎం కేసీఆర్ ఏదో రకంగా న్యాయం చేస్తారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అ న్నారు. ఈ సారి తనకు బీఆర్ఎస్ టికెట్ రాలేదనే బాధ లేదని తెలిపారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనకు న్యాయం చే�
Minister Puvvada | మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ నెల 15న నిర్వహించిన టీఎస్ టెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఎప్పుడూ కఠినంగా ఉండే పేపర్1 ఈసారి సులభంగా రావడంతో ఇందులో ఉత్తీర్ణత పెరిగే అవకాశం ఉన్నది. పేపర్2 కాస్త కఠినంగా రావడంతో ఇది ఉత్తీర్ణతపై �
TS Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చి�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మా�
CM KCR | జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోకెల్ల అత్యుత్తమ వైద్యసేవలు అంద�
CM KCR | నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా యావత్ తెల�
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనే
TS TET 2023 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఎప్పుడూ కఠినంగా వచ్చే పేపర్-1 ప్రశ్నాపత్రం ఈసా�
రాష్ట్రంలోని కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు సవరించారు. రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన రిజిస్ట్�
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాతో బయటకు వస్తారు. ఫలితంగా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుంది. అంతేకాదు, మెడికల్ కాలేజీ�