నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ గరీబోళ్ల బస్తీకి ఇంటి నెంబర్లు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రణయ్ దీప్ డిమాండ్�
పిడుగుపాటుకు జీవాలు కోల్పోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం డిమాండ్ చేశారు.
బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తుందని, ఆ విధానాలపై పోరాటం చేయాలని కార్మిక సంఘాల జిల్లా సమావేశం తీర్మానిం�