కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య చూపిన దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పిలుపునిచ్చారు.
27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రదాన కార్యదర్శి యు.బుచ్చన్న ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 1999 2000 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం లక్ష్మీ నగర్లోని తారకరామ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాంకేతిక కోర్సులు చదువుతున్న సంఘం సభ్యుల పిల్లలకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జెల్లా బాహూపేట వెంకటయ్య, మండల కార్యదర్శి చిగుర్ల లింగం అన్నారు.
రాజకీయాల్లో గంభీరంగా కనిపించే హరీశ్రావు.. ఓ చిన్నారి కథవిని.. కన్నీరు పెట్టుకున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై హరీశ్రావు శనివారం సిద్దిపేటలో ‘భద్రంగా ఉండాల�