తెలంగాణ గడ్డ ఉత్పత్తి చేసిన చాలామంది విద్యార్థులు, యువకులు, మేధావులు ఉద్యమ కాలంలో సమరశీల పాత్రను పోషించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్ఫూర్తిగా జన బాహుళ్యాలను కదిలించే ప్రయత్నంలో భాగంగా భువనగిరి, �
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో అన్నయ్య నాగరాజు సాయిభార్గవ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించాడు. ప్రతి రోజు తెలంగాణ కోసం జరుగుతున్న పరిణామాలపైనే చర్చించేవాడు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పా�
తెలంగాణ తల్లి నుదుట తిలకం సాంస్కతికం వెండితెర చీకట్లలో ఒకరో, ఇద్దరో మెరిస్తే.. అగో మావోడని అబ్బురపడిన తెలంగాణ ‘ఇగో మా సినిమా’ అని సంబురంగా చెబుతున్నది. తెలంగాణ యాసే కాదు.. బతుకు, కట్టూ బొట్టూ సినిమాకు సక్సె
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కుష్నపల్లి సతీశ్ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకుని ఉద్యమానికి ఊపిరి పోశాడు. సీమాంధ్ర పాలకుల కుట్రలతో తెలంగాణ వస్తుందో లేదో అనే బెంగతో ఫి
తెలంగాణ రావాలే.. నా కొడుకుల్లాంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలే.. పక్కనున్న గోదారి నుంచి మా ఊరికి నీళ్లు రావాలే.. అభివృద్ధి పనులకు నీళ్లు కావాలే..” ఇవన్ని కావాలంటే నేను సచ్చినా మంచిదే.. ఇది తెలంగాణ కోసం ఆత్మబలిద�
CM KCR | హైదరాబాద్ : ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది అని పేర్కొన్నారు.
జలదృశ్యంలో మేం కార్యాలయాన్ని పెట్టుకుంటే సమైక్య పాలకులు ఖాళీ చేయించి, ఫర్నిచర్ను బయటపడేసి అవమానించిన ప్రదేశంలోనే.. నేడు త్యాగమూర్తులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించాం. ఇది కేసీఆర్ దృఢ సంకల్పానికి ని
కోస్తా జిల్లాల భాష బలవంతంగా మనపై రుద్దబడింది. మనది కానీ మన జీవితాల్లో లేని భాషను, ఉచ్ఛారణ తీరును అనివార్యంగా పలకాల్సి వచ్చేది. వారిలాగా మాట్లాడితేనే అది సరైందన్నట్టు. వారి పదాలే, వారి మాటలే అసలు సిసలు తెల�
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆవిర్భావం నుంచే తెలంగాణ (Telangana) దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమం�
గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీన�
ఇప్పుడు దేశవాప్తంగా లక్షలాది మంది జనాల నాలుకపై నానుతున్న పేరు కేసీఆర్... కేసీఆర్... కేసీఆర్... ఈ పేరుకు ఎందుకింత క్రేజ్? పలు రాష్ర్టాల్లో లక్షల సంఖ్యలో పెరుగుతున్న ఫాలోయింగ్. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా �
‘ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్దగా ఆలోచించాలి. విస్తృతంగా ఆలోచించాలి. విభిన్నంగా ఆలోచించాలి. అంతే స్థాయిలో కచ్చితమైన ప్రణాళికలు వేసి అమలు చేయాలి’- ఇదే కేసీఆర్ నమ్మిన సూత్రం. తాను నమ్మిన ఆ సూత్రాన్ని ఆచర�