Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
Sagaraharam | తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారానికి నేటితో పదేండ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పత�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి ఎర
నేటి తెలంగాణలో నాటి ఉద్యమ నిప్పురవ్వ తిరిగి రాజుకుంటున్నది. కేంద్రం కసాయితనంపై సగటు తెలంగాణ బుద్ధిజీవులు భగ్గుమంటున్నరు. విద్వేషాలను విచ్ఛిన్నం చేస్తమని బల్లగుద్ది చెప్తున్నరు. విచ్ఛిన్నకర శక్తులను �
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కొనియాడారు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, దానిని సాధించడమే కాకుండా అనతికాలంలోనే తెలంగాణ
ఉద్యమాన్ని చివరికంటూ కొనసాగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ స్ఫూర్తి, పట్టుదల అద్భుతమని బీహార్ మాజీ సీఎం లూలూప్రసాద్ యాదవ్ కొనియాడారు. బుధవారం బీహార్ పర్యటనలో చెక్కుల పంపిణీ అ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి(ఆగస్ట్ 6) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలన�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను మేల్కొలుపుతాం కొట్లాడుడు నాకు కొత్తేం కాదు.. ఇక దుమ్ము రేగ్గొట్టుడే నేను ఫైటర్ను… జైళ్లు, కేసులకు భయమా?: కేసీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ స్ఫూర్
-సాయుధ పోరాట కాలంలోని కొన్ని ఘటనలు తెలంగాణ పోరాటంలో స్త్రీలు చాలా ప్రముఖపాత్ర వహించారు. భూమి కోసం, గిట్టుబాటు కూలీకోసం, భూస్వాముల వ్యతిరేక పోరాటాల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా పాల్గొన్నారు. అడవుల్లో
సుదీర్ఘకాలంపాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అధ్యయనాల పేరుతో పాలకులు అనేక కమిటీలను నియమించి ఉద్యమ వేడిపై నీళ్లు చల్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉద్యమం వేడెక్కడంతో ప్�
తెలంగాణ తెలుగు భాష అణచివేతకు గురైన కారణంగానే రాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. నిజాం కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ రాష్ట్ర