తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన భౌత
ప్రపంచంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
Harish Rao | కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్ర
ఆయుష్మాన్ భారత్ పీఎం జెన్ ఆరోగ్యయోజన కార్యక్రమంలో భాగం గా ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయం తి సందర్భంగా మంగళవారం సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్ సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ప్రైవేట్ సంస్�
‘హలో బ్రదర్.. వాట్ ఈజ్ ఎస్ఎఫ్టీ రేట్ హియర్? హౌమచ్ రెంట్ ఫర్ టూ బీహెచ్కే?’.. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ బృందంలో కొందరు సభ్యులు ఆరా తీస్తున్న విషయాలివి. హాన్ నది, చుంగ్గై చూన్ న�
కండ్ల ముందు అద్భుతాలున్నా అధ్యయనాల పేరిట ఖండతరాలకు వెళ్లి మరీ తమ అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది. జిల్లాల మధ్య వివక్ష చూపిస్తున్నది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో విధంగా చూస్తున్నది. ఇందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుక
కాంగ్రెస్ మంత్రుల తీరుపై రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీలర్ల సమావేశా
కాంగ్రెస్ పార్టీలో దళితులకు స్థానం లేదని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దర్శనాల సంటెన్న అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్లోని ప్రెస్క్లబ్లో కుటుంబ సభ్యులతో కలిసి మీడియ�
ప్రజోపయోగ నిర్ణయాలను వేగంగా తీసుకొని, అమలుచేయాల్సిన రాష్ట్రప్రభుత్వం ‘క్యాబినెట్ సబ్ కమిటీ’ల పేరుతో కాలక్షేపం చేస్తున్నది. కీలకమైన అంశాలపై కమిటీలు వేసి, సంప్రదింపుల పేరుతో నెలలపాటు నెట్టుకొస్తున్న
Telangana Ministers | తెలంగాణ మంత్రులు(Telangana Ministers) భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెజవాడ ఇంద్రకీలాద్రీపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను(Kanakadurgamma) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో