రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు మంత్రులకు కొత్తగా ల్యాండ్ క్రూజర్ కార్లను ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ మంగళవారం కేటాయించినట్టు తెలిసింది. అయితే, కొత్తవి కొన్నారా? పాత వాహనాలనే మంత్రులకు ఇచ్చారా? అనే అ
Land Cruiser Car | సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులందరికీ కొత్త ల్యాండ్ క్రూయిజర్ కార్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో మంత్రికి ఒక్కో ల్యాండ్ క్రూయిజర్ను కేటాయించారు. ఈ వాహనాలకు ఆయా మంత�
Congress | అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు.. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సహా ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చావో రేవో అ�
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రులు చేసిన కామెంట్స్కు మాజీ మంత్రి హరీశ్రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్పై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రైతుల సమస్యల గురించి క�
Telangana Cabinet | ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
Telangana Ministers | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. వీరితో పాటు 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Telangana Ministers | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్వర్రెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, �
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కరువు నేలపై కృష్ణమ్మ జలతాండవం చేసింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా శనివారం ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్ల
Minister Patnam Mahender Reddy | డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం ఐ&పీఆర్, భూగర్భ వనరుల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరై ఆయనకు శుభ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంక్షేమ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర సాంఘిక, వెనుకబడిన తరగతులు, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో కొనస
ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�
రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. జూన్ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళి�
Farmers of Palakurti | మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్య�