Telangana Ministers | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్వతగిరికి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ను సాగు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ని�
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు లో ఓ మహిళ చేయిపట్టుకొని ఆప్యాయంగా మాట్లాడారు. ‘మామూలు ధాన
వాల్మీకి బోయలు ఆర్థికంగా, సామాజికంగా బాగా చితికిన కుటుంబాలు. కొన్ని రాష్ర్టాల్లో వారిని ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించారు.ఉమ్మడి రాష్ట్రంలో వారిని ఎస్టీల్లో చేర్చాలని ఉద్యమాలు, చర్చలు జరిగాయి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రె
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, పలువురు ఉన్నతాధిక�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. బ
వరద బాధితులకు మంత్రుల భరోసా ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 16: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రుల
హైదరాబాద్, జూన్ 30 : గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్�
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స గాంధీ వైద్యులకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి మెరుగైన చికిత�