ప్రజలను రాజకీయంగా వశం చేసుకోవడం కోసం, ఆర్థిక దోపిడీ కొనసాగించడం కోసం, ప్రజల భాషా సంస్కృతుల మీద, అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద వలసవాదులు దాడి చేస్తూనే ఉంటారు. తద్వారా ప్రజలను ఆత్మన్యూనతా భావనలోకి నెట్టివేస�
గొప్ప తాత్విక కవి, గరికపూల చెలిమి యాకూబ్ అని ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో సోమవారం రవ
రచయితగా, వ్యాసకర్తగా పలు పత్రికలకు కాలమిస్ట్గా నిరంతరం తెలంగాణ జీవద్భాషను ఆవిష్కరిస్తున్న కవి అన్నవరం దేవేందర్. ‘సోమన, పోతనల దేశీయతను, సహజత్వాన్ని వారసత్వంగా పల్లె పదాలకు జీవం పోస్తున్న దేశీయ కవి అన్�
ఒగ్గుకళా సామ్రాట్ డాక్టర్ చుకా సత్తయ్య పేరిట జనగామ జిల్లా కేంద్రంలో కళాక్షేత్రాన్ని నిర్మించాలని ఒగ్గుకళా మహోత్సవ సదస్సు తీర్మానించింది. అలాగే ఒగ్గు పూజారులకు ఆరోగ్య, జీవిత బీమా కల్పించడంతో పాటు అర్
ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, రచయితలు తెలంగాణ వ్యావహారిక భాషకు ప్రాధాన్యమిస్తూ విస్తృతంగా రచనలు చేయడం చూశాం. తెలంగాణ తెలుగు భాషలో రాయడం, చదువడం అనివార్యంగా మారిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అప్ప�
తెలంగాణ భాష అంటే మాట్లాడే పదాల సమాహారం కాదు. అదో జీవితం, అదో ఉనికి, అదొక జాతి గర్వబోతు గొంతుస్వరం. కానీ, ఈ గొంతు శతాబ్దాలుగా నొక్కబడింది. తెలంగాణ భాషను హేళన చేసిన కుట్రలు బ్రిటిష్ పాలన నుంచి, నిజాం నవాబుల కా
శతాబ్దాల తరబడి తెలంగాణ భాష వివక్షకు గురైంది. నన్నయ కాలం నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ భాష మనకు కాకుండాపోయింది. మన భాష, సంస్కృతి, చరిత్ర అణచివేతకు గురైంది. కాళోజీ, దాశరథి రంగాచార్యులు, బీఎస్ రాములు, అల్లం ర
1980వ దశకంలో ‘ప్రతిఘటన’ అనే సినిమా విడుదలైంది. విజయశాంతి అద్భుత నటనతో పాటు కోట శ్రీనివాసరావు విలనిజం, తెలంగాణ భాషలో ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాలాది రత్న సుధీర్ రచించిన ‘అమ్మ చెక్కిన శిల్పం’ హిందీ అనువాద పుస్తకావిష్కరణ సభ మంగళవారం రవీంద్రభారతి�
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులపై చిందులేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకమైన భాష కొనసాగుతోందని, ఈ భాష నుంచి విముక్తి ఉందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మీడి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్తంగా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జాతీయ స్థాయి నందిని నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సాంస్కృతిక కళా కేంద్రం అధ్�