దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ భాష, యాసను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసడించుకున్నారు. తెలంగాణ భాష అసలు భాషే కాదన్నారు. తెలంగాణలో కవులు, రచయితలే లేరన్నారు. తెలంగాణను అభివృద్ధి పరంగానే కాక భాష, యాస, స�
కోస్తా జిల్లాల భాష బలవంతంగా మనపై రుద్దబడింది. మనది కానీ మన జీవితాల్లో లేని భాషను, ఉచ్ఛారణ తీరును అనివార్యంగా పలకాల్సి వచ్చేది. వారిలాగా మాట్లాడితేనే అది సరైందన్నట్టు. వారి పదాలే, వారి మాటలే అసలు సిసలు తెల�
తెలంగాణ భాష, సంస్కృతి తెలుగు సినిమా బాక్సాఫీస్ మంత్రంగామారాయని అంటున్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. తెలంగాణయాసతో సినిమా తీస్తే విజయం తథ్యమనే భావన ఏర్పడిందని, ఒకప్పుడు వెండితెర మీద అవహేళనకు గురైన �
బలం.. బలగం.. మన కుటుంబం అనేది ఆ సినిమా చిత్రకథ.. బలమైన రక్త సంబంధాలను, బంధాలను కాదనుకుని లేని పంతాలు, పట్టింపులతో ఏళ్లకు ఏండ్లు మాట్లాడుకోని వారికి మెలుకోలుపు ఈ బలగం సినిమా. ఒక కుటుంబంలో కొడుకు, అల్లుడు మధ్య ప�
తెలుగు వెండితెర ఇప్పుడు తెలంగాణ యాస, భాషల పరిమళాలతో గుభాళిస్తున్నది. తరాలుగా అవహేళనలు ఎదుర్కొన్న చోటే తనదైన అస్తిత్వ పతాకాన్ని ఎగరేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది.
సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో లేఖిని రచయిత్రుల వేదిక సరసిజ థియేటర్స్ ఫర్ వి మెన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరుజారారు. నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణవాళ్ల భాషను అవమానించారు. తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు ‘కమ్జోర్ (బలహీనమైన,
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ రావు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్ప
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నేరేడ్మెట్, నవంబర్ 14 : భవిష్యత్తులో ప్రగతి ప్రదాతలు నేటి బాల బాలికలేనని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. ఆదివారం పండ
ఎన్నారై | తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.
‘బందూక్’ సినిమాలో ‘ఇది చరిత్ర, ఇది పవిత్ర జనవిముక్తి సమరం’ అంటూ దోపిడిదారుల అరాచకపు చీకట్లకు ఎదురొడ్డి, వారి పాలిట సింహస్వప్నాలై నిలిచిన కొమ్రం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి మొదల