ఎట్టకేలకు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్పై వేటు పడింది. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చే స్తూ శనివారం డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44మంది డీఎస్సీల బదిలీ కాగా, వారిలో నందిరాంనాయక్ ఉన�
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 9మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా పనిచేస్తున్న కాజీపేట్ ఏసీపీగా, సిద్దిపేట సీసీఆర్బీలో ఏసీపీగా ఉన్న సీహెచ్ శ
విధి నిర్వహణలో రా ణించాలంటే ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని డీజీపీ జితేందర్ పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీల పనితీరును
నేరరహిత సమాజ నిర్మా ణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని డీజీపీ జితేందర్ సూచించారు. గురువారం అమరచింత మండలంమస్తీపూర్లో ఐజీ రమేశ్రెడ్డి ప్రత్యేక చొరవతో సొ�
మహిళలు ఇంటికి పరిమితం కాకుండా, తమకున్న నైపుణ్యాలకు మెరుగు పెడుతూ సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డీజీపీ జితేందర్ సూచించారు. మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ
పోలీసుల పని తీరుతో మీరు సంతృప్తికరంగా ఉన్నా రా..? అసంతృప్తిగా ఉన్నా రా..? ఏదైనా సరే. మీరు నేరుగా మీ అభిప్రాయాలను చెప్పేందుకు ఇప్పుడు అవకాశముంది. పోలీస్ సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల్లోని ‘క్యూఆర్ కోడ్ ఆఫ్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ప్రజల స్పందన కోరుతున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. సీఐడీ డీజీ శిఖా గోయల్ నేతృత్వంలోని కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల�
తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగం(టీజీఎస్పీ)లో బాక్సింగ్, క్రికెట్ కోచింగ్ కేంద్రాలు నెలకొల్పాలని యోచిస్తున్నట్టు డీజీపీ జితేందర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్లలో శిక్షణ పూర�
భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్..డిప్యూటీ సూపరిండెంట్(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ జితేందర్ను కలుసుకుని అధికారికంగా ఉత్తర్వులు అందుకున్నాడు.