లండన్లో భారత స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించగా, ఇందులో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత హై కమిషన్, భారత్కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో వివ�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫా�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా ‘కోటి వృక్షార్చన’ చేపట్టనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జిల్లా వేదిక కానున్నది. జిల్లాలోని చిలుకూరు ఫారె�
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నవ వసంతాల పాలనను పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ప్రాంతీయ పార్టీ హోదా నుంచి దేశం వైపు అడుగులు వేస్తూ అఖిల భారత పార్టీగా ఎదుగుతున్నది. ఇప్పటికే అనేక రాష్
హరిత హారంలో నాటిన టేకు మొక్కలు అన్నదాతకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఐదేండ్ల క్రితం నాటిన టేకుమొక్కలు నేడు ఏపుగా పెరిగి రైతుకు ఆదాయ వనరులుగా తయారయ్యాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఉపాధి హామీ పథకంలో ప�
దేశంలో ఉన్నత విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి అభిప్రాయపడ్డారు. జాతీయంగా తెలంగాణ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేం
హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిం చేం దుకు అధికారులు గ్రామాల్లో ఏర్పాట్లను
మత్స్య రంగంలో మహిళలు రాణించి, ఆర్థిక సాధికారిత సాధించాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళా మత్స్యకారులతో హైదరా
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల నిర్వహించుకున్న విద్యా దినోత్సవానికి కొనసాగింపుగా సోమవారం బాసర ఆర్జీయూకేటీలో ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముథోల్ ఎమ్మెల్యే గడ
‘ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ప్రతి రంగంలోనూ ప్రగతిపథంలో దూసుకు పోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు’ అంటున్నారు ప్రముఖ �
పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ, తొమ్మిదేళ్లు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టిన సందర్భాన్ని, అనతి కాలంలోనే సాధించిన విజయాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవిర్భావ
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి.