బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఘనంగా జరిగాయి.
తాను 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టు చాలామంది భావిస్తారని, కానీ, అసలు ఉద్యమం 1999లోనే మొదలైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ ఆధ్యక్షతన జరిగిన దశాబ్ది ముగింపు వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని కేసీఆర్కు �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుత
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా
నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరు కాగా వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజ
తెలంగాణ భవన్లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య సరస
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉత్సవాల్లో పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై శ్రేణులక�
KCR | సరైనా పంథా లేకపోవడంవల్లే 1969 ఉద్యమం విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్ ప్రణయ్ భాస్కర్ అసెంబ్లీలో అన్నారని చెప్పారు. తెలంగాణ �
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకా�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. మూడురోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జా
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
ఇటీవల మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుమార్ భార్య రూపకు మం జూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ అ�
తెలంగాణకు మించి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.