‘సర్వేలన్నీ చెబుతున్నయి. ట్రయాంగిల్లో కరీంనగర్ ఎంపీగా వినోదన్నదే విజయం. ఎవరి బూత్లో వారు బీఆర్ఎస్ విజయం కోసం ఈ నలభై రోజులు బాగా కష్ట పడాలి’ అని కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ�
మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాథాలజికల్ లయర్గా మారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి�
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం ఆస్తిలో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% చెందే విధంగా రెండు రాష్ర్టాలు పరస్పరం ఆంగీకరించి కేంద్రానికి తమ
కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా ఏం జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లింది? ఏం జరుగుతున్నది? ప్రాజెక్టు పనికిరాదా? లక్షల కోట్లు వృథాయేనా? ప్రాజెక్టును పునరుద్ధరించుకోవచ్చా?’ ఇవి యావత్ తెలంగాణ సమాజం మెదళ్లను �
తెలంగాణలో బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత, హక్కు లేదని అన్నారు. వివిధ రాష్ర్టాలకు గత నెల రోజుల్లో వ�
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై ఆ పార్టీ గుండాలు దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
విద్యాశాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్ (ఐఈఆర్పీ)లను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.