బడ్జెట్ పుస్తకం పూర్తిగా తప్పుల తడకగా ఉందని, లెక్కలు ఒకదానికి ఒకటి పొంతనే లేదని ప్రభుత్వాన్ని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఒవైసీ తూర్పార పట్టారు. గణాంకాలతో నిలదీశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై అ
Harish Rao | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఇదేనా ప్రజాపాలన..? అని నిలదీశారు.
MLA Prashanth Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కుతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడవద్ద�
MLA Palla Rajeshwar Reddy | సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్�
BRS MLAs | శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ
నదీజలాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. కృష్ణా జలాల్లో రాష్ర్టానికి న్యాయమైన వాటా రావాలని కోరుకుంటున్నాం. కృష్ణా జలాల పంపిణీలో రాష్ర్టానికి జరిగిన అన్యాయం పట్ల మేము �
శాసనసభ మంగళవారం సాంకేతికంగా ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడనున్నది. ఆ తర్వాత శాసనసభ నుంచే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బరాజ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) సందర్శనకు బయలుదేరుతారు. ఈ పర్యటనకు కోసమే మండలిక�
Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఓ చిన్న రిక్వెస్ట్ చేశారు. 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది కాబట్టి.. 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి.. కాబట్టి ఆ రెండ�
Telangana Assembly | సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివ
నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధు లు, వికలాంగులతో అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె ల్యే హరీశ్�
Harish Rao | రాష్ట్రంలోని అన్నదాతలను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవే�
Telangana | ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకే పెట్టాము. మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ జూలై నెలలోనే ఉంటుంది. కొత్త నియామకాల కోసం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించామని రామకృష్ణారావు తెలిపారు.