‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 2014 వరకు అయిన పనుల విలువ కేవలం రూ. 106 కోట్లు మాత్రమే. మేం వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం రూ.775 కోట్లు ఖర్చు చేశాం. మ�
కాళేశ్వరం ప్రాజక్టు కోసం ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెలకు, బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన అంకెలకు పొంతనలేదని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం నిపుణుల
Malla Reddy | ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో �
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 17వ తేదీ(శనివారం) వరకు కొనసాగాయి.
Y Satish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ అంటే అర్థాన్నే పూర్తిగా మార్చేసింది.. శ్వేతపత్రాన్ని నల్లపత్రంగా, పూర్తిగా అబద్ధాల పత్రంగా, తమకు నచ్చిన అంశాలు చెప్పుకునే ఓ రఫ్ పేపర్ గా మార్చేసింది అని బీఆర్ఎస్ సోష�
Harish Rao | సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి. గళమెత్తని గాయకుడు లేడు అని మాజీ మంత్రి, సి�
Padi Kaushik Reddy | హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని, మరో ఆరు నెలల్లో సీఎం రేవంత్రెడ్డికి శిక్షణ పడటం ఖాయమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయిం
‘ఔను, మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా �
శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యే హోదాలో అధ్యక్షా.. అంటూ ప్రసంగించాలన్నది ఎంతో మంది రాజకీయ నాయకుల కల. నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా హాజరై తమ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తుంటారు. ఆ అవకాశం పల
విమర్శలు వెల్లువెత్తుతున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరుమాత్రం మారడం లేదు. గురువారం అసెంబ్లీలో మరోమారు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పరుష వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏడాది పాటు నడవనీయాలని, ఆ తర్వాత హామీల అమలుపై ప్రశ్నిద్దామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన గురువారం శాసనసభలో మాట్లాడుతూ... సంవత్సరం వరకు సమయం ఇచ్చి.. అప్పుడు ఫె
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నిధులను వినియోగిస్తూ ఇందిరమ్మ బొమ్మ పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకంలో భాగంగా మాజీ ప్రధాని వాజపేయి చిత్రాన్ని కూడా పెట్టాలని డి
Minister Ponnam Prabhakar | హైదరాబాద్: అవును మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నామని స్పష్టం చేశారు.