మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామం బీఆర్ఎస్కు జై కొట్టింది. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ఒక్కటే మార్గమని భావించారు. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన�
మహిళల భద్రతకు భరోసాతోపాటు, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పేకాట క్లబ్బులు వస్తాయన్నారు. మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పలు
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీచేస్తుండటంతో ఈ 2 నియోజకవర్గాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృ�
బీఆర్ఎస్ ఒత్తిడికి కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తలొగ్గిందా? ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించిందా? ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఎస్సీ వర్గీకర
‘రాహుల్ గాంధీ గారు... ప్రజలు మీకు అధికారం అప్పగిస్తారని ఎలా అనుకుంటున్నారు?’
‘దేశాన్ని పాలిస్తున్న మోదీ కన్నా నేను తెలివైన వాడిని, అందుకే ప్రజలు మోదీని దించేసి నాకు అధికారం అప్పగిస్తారు.’
నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.9 లక్షల నకిలీ నోట్ల(రూ.100, 500)తో పాటు మొత్తం రూ.7లక్షల విలువజేసే సొత�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కాగజ్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు �
కాంగ్రెసోళ్లు ఇవ్వాళ డబ్బుల కట్టలు పట్టుకొని దిగుతున్నరు. ఎన్నికలు అయిపోతే మళ్లీ కనబడరు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని చెన్నూరు ప్రజలు నాలుగుసార్లు ఓడగొట్టారు. మన బెల్లంపల్లిలో ఉన్నవాళ్లము తెలివ�
తెలంగాణకు ఏకైక గొంతుక.. రాష్ట్ర ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ బొనిగె పిసికేందుకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ తమ సైన్యంతో తరలివస్�
జంట జలాశయాల్లో ఒకటిగా నగరానికి తాగునీళ్లను అందించిన గండిపేట నేడు నగరవాసులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు ఐటీ కారిడార్లో అద్భుతమైన వేదికగా మారింది. నగర శివారులో గండిపేట జలాశయం నిత్యం వేలాది మంది స
తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్. పార్టీకి కులం, మతం, జాతి అనే తేడా లేదు. అందరినీ కలుపుకుపోతున్నాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం సిర్పూర్ నియోజకవర్గం అభ్యర్థి కోనేరు కోనప�
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్కు రోజురోజుకు మద్దతు వెల్లువెత్తున్నది. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన కేటీఆర్కే మరోసారి పట్టంకడుతామం టూ అన్నివర్గాల ప్రజలు ఏకగ్రీవ తీర�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని సీఈవో వికాస్రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలపై కాకుండా బూతు మాటలపై నమ్మకం పెట్టుకొని బూతురెడ్డిగా మారారని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఓటమి ఖాయమన్న మానసిక ఒత్తిడితోనే రే�