బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) దుబ్బాకలో (Dubbak) నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు చేరుకున్న ఆయన.. వీల్ చైర్లో వెళ్లి ఆర్వో కా�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మరికాసేపట్లో కామారెడ్డిలో (Kamareddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్ (Gajwel) నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామపత్రాలను సమ
అసెంబ్లీలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ (Balka Suman) మంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యక్తలు, నాయకులతో కలిసి చెన్నూరు (Chennur) పట్టణంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్�
సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం సూర్యాపేట (Suryapet) పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలతో ప్రత్�
వనపర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Nirajan Reddy) నామినేషన్ దాఖలు చేశారు. వనపర్తిలోని (Wanaparthy) తన నివాసం నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి ఆర్వో కార్యాలయంలో �
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. దేశంలోనే ఐటీరంగం పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస
మైనారిటీల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి మందగిస్తుందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఇబ్బందుల�
తెలంగాణ ఏర్పడక ముందు మంచినీళ్ల కోసం రోజంతా పడిగాపులు కాసేది. పండక్కో, పబ్బానికో సుట్టాలింటికి పోదామంటే.. నీళ్లు ఎప్పుడొస్తయో అని బెంగపడేది. కండ్లళ్ల ఒత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉం�
కట్టుకోవడం క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంటిమెంట్. తన తండ్రి ఇచ్చిన పవిత్ర దారం తనతో పాటు ఉంటేనే బాగా ఆడగలనని క్రికెట్ రారాజు, కింగ్ కోహ్లీ నమ్మకం. జెర్సీపై నంబర్ లేకుండా ఉంటేనే బౌలర�
తెలంగాణలో పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. నిత్యం వేలాది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లోని చార్మినార్, సాలార్�
వ్యవసాయానికి పెట్టింది పేరైన నిర్మల్ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో బోర్లే జీవనాధారం. పక్కనే గోదావరి, స్వర్ణ, గడ్డెన్న-వాగులున్నా.. సాగునీరు అందని దుస్థితి. బీఆర్ఎస్ పాలనలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్�
వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలిచేది మనమేనని, డిసెంబరు మొదటి వారంలో ఇక్కడే విజయోత్సవసభ నిర్వహించుకుందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో మ�