కాంగ్రెస్ అన్నేండ్ల పాలనలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వకపోగా, ఆయన ఫొటోతో కనీసం పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా �
భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నర్సింహారావును ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పుట్టగతులుండవని రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రి కెప్టెన్ వొడితెల లక్ష్మీక�
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ లాంటి గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన ఆ పార్టీ, పీవీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డ
రైల్వే చక్రబంధం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం రైల్వేగేట్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్�
అభివృద్ధి అడ్రస్ తెలియని కాంగ్రెస్ను ఖతం చేస్తేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్ గ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నదని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం సీఈవో వికాస్రాజ్కు 6 అంశాలపై ఫిర్యాదు చేసింది.
Minister Harirsh Rao | కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారమని.. వాళ్లకు వల్లే తన్నుకు చస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు.
Minister Harish Rao | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. గొంగిడి సునీత ఎమ్మెల్యేగ�
MLC Vanidevi | కాంగ్రెస్ పార్టీకి ఇన్నేండ్లు గుర్తుకు రాని పీవీ నరింహారావు ఇప్పుడే గుర్తొచ్చారా..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవీ ఫైర్ అయ్యారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులకు పీవీ గుర్తుకు వస్తున్నార
KTR | గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి నేనే సాక్షమన్నారు మంత్రి �
KTR | యువతను రెచ్చగొట్టి.. చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందాక కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు? ఈ ప్రశ్న కొందరు పదే పదే అడుగుతారు. వారికి కొద్దిగా అవగాహన లోపం ఉండి ఉండవచ్చు. అందుకే 2014 తర్వాత మన రాష్ట్రంలో ఏ మార్పులు వచ్చా�
CM KCR | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మేలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస
Niranjan Reddy | నియోజకవర్గంలో సాగునీళ్లను తీసుకువచ్చి తీసుకువచ్చి బతుకుదెరువుకు బాటలు వేశానని.. తాను మాట్లాడే ప్రతిమాట.. చేసే ప్రతి పని రేపటి భవిష్యత్తు.. బతుకుదెరువు కోసమేనని మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ నియోజకవర�