‘తెలంగాణ ఉద్యమ పునాదుల్లో ఒకటైన నియామకాల కోసం లాఠీదెబ్బలు తిన్న, జైలు కెళ్లిన విద్యార్థి ఉద్యమ నాయకులుగా చెప్తున్నాం.. డిసెంబర్ 4న మంత్రి కేటీఆర్తో కలిసి అశోక్నగర్లో కూర్చుందాం.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గు�
అసెంబ్లీ ఎన్నికలు మరో రెండ్రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. కేపీహెచ్బీ కాలనీ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల మోహన్కుమార�
హైదరాబాద్ జిల్లాలో చదువుకున్న వారే ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉంటున్నారన్న అపవాదు ఉన్నదని, ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున హాలిడే అని భావించకుండా విద్యావంతులంతా ఆయా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కును
బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థ్ది లాస్య నందిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే నిండా మునుగుడే అని, సీఎం కేసీఆర్ తెల�
మాదిగల ఇజ్జత్.. ఇమ్మత్.. భవిష్యత్తు బీఆర్ఎస్తోనేనని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Braille Ballot | దృష్టి లోపం, వినికిడి లోపం, శారీరక వైకల్యం ఉన్న ఓటర్ల కోసం బ్రెయిలీ లిపితో కూడిన నమూనా బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Election Campaign | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్నది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగించాలనే ఎన్నికల సంఘం నిబంధన అనుగుణంగా ఎన్నికల ప్రచారం ముగియనుంది.
ECI | కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర�
Harish Rao | వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుండి రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నది. అధికారంల
CM KCR | సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే మీ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చ�
CM KCR | గత ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టినా సంగారెడ్డి మీద అలగలేదు.. ఎందుకంటే సంగారెడ్డి నాది కదా.. ఇది నేను పుట్టిన జిల్లా కదా.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన
CM KCR | ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా
CM KCR | సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిన వ్యక్తి అని కేసీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు �