CM KCR | అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
CM KCR | చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నాకు ఓ విచిత్రమైన దోస్తు.. ఆయన తనకే ఆర్డర్ వేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి
CM KCR | ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక ర�
CM KCR | షాద్నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడి వరకు మెట్రో వస్తే మీ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయని కేసీఆర్ అన్నారు. షాద్నగర్ నియోజక�
కరెంటు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. రైతులు ఏ మోటారు వాడుతారో తెల్వని సన్నాసులు కాంగ్రెస్ నేతలు అ�
రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రైతుబంధు పంపిణీని ఆపిన కాంగ్రెస్కు ఓటుతోనే పోటు పొడవాలని చెప్పారు.
అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పొరపాటున ఆ పార్టీలు అధికారంలో రైతుబంధును (Rythu Bandhu) మొత్తానికే ఎత్తగొడతారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు.
ఇంక దాచేదేముంది? రైతుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో, చిత్తశుద్ధి ఏమిటో, వారి అవగాహన ఏమిటో రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు, ఈ పథకం మీద ఆపార్టీ నాయకులు కూసిన కూతలతో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీపీఎం కలవరపెడుతున్నది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో సీపీఎం రాష్ట్రంలోని 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో
3 గంటల కరెంట్ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటే చాలని.. రైతులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని మాట్లాడటం..
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఇక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత. మం�