జహీరాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని రాష్ర్ట ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సంక్షేమం అందని గడప లేదు. అభివృద్ధికి నోచుకోని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. దేశంలో ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డా తమ పార్టీ వీర విధేయులకు, బంధుగణానికి అప్పనంగా ప్రభుత్వ సొమ్మును ఏదో ర�
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో పలువురు బీజేపీకి గుడ్బై చెప్పారు. మిరుదొడ్డి మండలం అల్�
శాసనసభ ఎన్నికల సందర్భంగా ముందస్తు భద్రత చర్యలో భాగంగా పొరుగు రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సంగారెడ్డి ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్, ఎస్పీ చెన్నూరి రూపేశ్ అ�
గజ్వేల్లో కేసీఆర్కు లక్షన్నర ఓట్ల మెజార్టీ అందించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు బీ ఫాంలు తీసుకోవడంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తమను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి
అమీన్పూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రూ.200 కోట్లతో అభివృద్ధి చేసినట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. బుధవారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని కేఎస్సార్ కాలనీలో బీఆర్ఎస్ ఎన్�
బీఆర్ఎస్ ప్ర భుత్వమే ఆరెకటికల అభ్యున్నతికి పాటుపడిందని ఆరెకటిక ట్రస్ట్ చైర్మన్ గౌళికార్ నర్సింగ్రావు తెలిపారు. సంఘం అఖిల భారత క మిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమ�
Ragidi Lakshmareddy | ప్పల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనకు గౌరవంలేని �
Minister Niranjan Reddy | మాది పేదల ప్రభుత్వం. సామాన్యులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పోచమ్మగుడి కాలనీలో వార�
MLA Kranthi Kiran | రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చోటులేదని మరో సారి బీఆర్ఎస్ విజయం సాధించడ ఖాయమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran) అన్నారు. బుధవారం చౌటకూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ , బీఎస్పీ పార్టీల నా
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Minister Gangula | హిందూ, ముస్లింలు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మత సామరస్యాన్ని పెంపొందించి అభివృద్ధి సాధించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. బుధవారం కరీనంగర్లో మంత్రి కేటీఆర్తో �