బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు 150 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బైక్ర్యాలీతో పాటు రాజీవ్ గృహక�
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటువేస్తే మోరీలో వేసినట్టేనని, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ది పనులు తెలంగాణలో సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసి దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ నిలిచారని కార�
అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్లో చేరిన ఆయన సోమవారం మహబూబ్నగర్లోని మంత్రి క్యాంప్ క
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ హయత్
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నవంబర్ 30న మనందరి వేలుకు ఇంకు, డిసెంబర్ 3న తెలంగాణంతా ప�
శాసనసభ ఎన్నికల్లో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం ఖైరతాబాద్ డివిజన్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, లక్ష్మీనగర్�
ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర పార్టీల వెల్లువలా చేరికలు, నిత్యం నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతో పాటు పాటు రోజుకో ప్రాంతంలో కలియదిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరక�
కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పోటీలో తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఆ పార్టీ రెండో జాబితా వెలువడినకాన్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు, పార్టీ పెద్దలు బుజ్జగించినా ససేమిరా అంటు�
ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని, అది కేవలం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెల�
సీఎం కేసీఆర్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. సోమవారం గజ్వేల్లో ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్, సింగారం గ్రామస్తులు కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. తమ మద్దతు సీఎం కేసీ�
యువతతోపాటు అన్నివర్గాల ప్రజలూ అభివృద్ధిని కొనసాగించే బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ పరిధి సోనియాగాంధీనగర్, సంజయ్గాంధీనగర్-2 కు చెందిన కాంగ్రెస్, బీ�
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున